Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నల్లధనం మూలాలను బయటపెట్టాలి.. వైకాపాను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాల్సిందే

వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్‌లో అమ్మకాన

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (07:38 IST)
వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నల్లధనం మూలాలను బయటపెట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని త్వరలోనే ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టక తప్పదన్నారు. జగన్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌ మెంట్ విభాగం వదిలిపెట్టవని, త్వరలో ఆయన జైలుకెళ్లక తప్పదని పయ్యావుల కేశవ్ తెలిపారు. అసలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను బయటపెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు. 
 
మరోవైపు జగన్‌ అవినీతి ఏపీ నుంచి యూపీ వరకు పాకిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మీడియా తాజాగా బయటపెట్టిన ఆనందకుమార్‌ అవినీతి భాగోతం విషయంలో తీగ లాగితే డొంకంతా కదిలినిట్లు జగన్‌ అక్రమాలు వెలుగు చూశాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సూట్‌ కేసు కంపెనీలైన డెల్టాన్‌, ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాస్కర్‌ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీల అవినీతి భాగోతం మరోసారి బయటపడిందన్నారు. టీడీపీ గతంలోనే ప్రచురించిన రాజా ఆఫ్‌ కరెప్షన్‌లో వీటిని ప్రస్తావించామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments