Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌కి అది కాస్త ఎక్కువ... అమరనాథ్, బండారం బయటపెడ్తా... పయ్యావుల

తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలోని సీనియర్ నేతలను హేళనగా రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డికి కాస్త నోరెక్కువ. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. ఏది పడితే అది మాట్లాడి మన పరువు మనమే తీసుకోవడం

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (15:59 IST)
తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలోని సీనియర్ నేతలను హేళనగా రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డికి కాస్త నోరెక్కువ. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. ఏది పడితే అది మాట్లాడి మన పరువు మనమే తీసుకోవడం మంచిది కాదు. ఎవరితోనైనా ఒకేరకంగా మాట్లాడితే అందరికీ మంచిదన్నారు అమరనాథ రెడ్డి.
 
రేవంత్ రెడ్డి పార్టీ వదిలిపోయే అవకాశం లేదని, ఇదంతా మీడియా సృష్టేనన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు తిరిగొచ్చిన తరువాత రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడతారని చెప్పారు. కాగా పయ్యావుల కేశవ్ కూడా చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డి బండారం బయటపెడతానంటూ చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments