అందుకే చంద్రబాబుకు ఆ రోజు దండం పెట్టేశా... పవన్ కళ్యాణ్ సంచలనం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి

Webdunia
సోమవారం, 23 జులై 2018 (15:11 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి 70 సీట్ల వరకూ పోటీ చేయాలని అనుకున్నట్లు తెలియజేశారు. 
 
ఐతే ఇలా చేయడం వల్ల ఓట్లు చీలిపోయి నష్టపోతామని సూచించడం వల్ల మానుకున్నట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పినట్టు పవన్ వెల్లడించారు. ఐతే చంద్రబాబు నాయుడు వైఖరి తనకు నచ్చకపోవడంతో ఆయనకు దండం పెట్టేసి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిసినట్టు బాంబు పేల్చారు. వ్యవహారం చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భాజపాతో చేతులు కలుపుతారేమోనన్న అనుమానం వస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments