ఇంద్రకీలాద్రిపై పవన్.. వారాహికి ప్రత్యేక పూజలు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (11:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంద్రకీలాద్రిపై పూజలు చేశారు. కొండపైన దుర్గకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్.. అనంతరం కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
జనసేనాని రాక దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.  పవన్ వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సుభిక్షంగా వుండాలని.. కొత్త నాయకులు రావాలని.. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి దేవి లక్ష్యమని.. అందుకే ఆమెకు పూజలు చేశానని పవన్ వ్యాఖ్యానించారు. 
 
అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చాం. కొండగట్టులో వారాహికి పూజలు చేశామని... ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments