Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించిన పవన్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (20:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించారు. తమ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ బీమా పరిమితి రూ.5 లక్షల వరకు ఉంది. ఏదేని ప్రమాదం సంభవించినపుడు వైద్య ఖర్చులకు రూ.50 వేలు వరకు బీమా సదుపాయం కల్పించారు. 
 
ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికిగాను జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు బీమా ప్రీమియంను పవన్ కళ్యాణ్ చెల్లించారు. గురువారం తనను కలిసి బీమా కంపెనీ ఉన్నతాధికారులకో పవన్ చెక్కును అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో బీమా సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకట నరసింహారావు, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ బీమా సదుపాయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకిరానుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments