Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించిన పవన్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (20:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించారు. తమ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ బీమా పరిమితి రూ.5 లక్షల వరకు ఉంది. ఏదేని ప్రమాదం సంభవించినపుడు వైద్య ఖర్చులకు రూ.50 వేలు వరకు బీమా సదుపాయం కల్పించారు. 
 
ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికిగాను జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు బీమా ప్రీమియంను పవన్ కళ్యాణ్ చెల్లించారు. గురువారం తనను కలిసి బీమా కంపెనీ ఉన్నతాధికారులకో పవన్ చెక్కును అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో బీమా సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకట నరసింహారావు, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ బీమా సదుపాయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకిరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments