ఇది మోదీ వాగ్దానం.. జైలుకు వెళ్తారు.. పవన్ పోస్ట్ వైరల్

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (10:02 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. మోదీ ప్రసంగానికి సంబంధించిన హెడ్‌లైన్‌తో కూడిన ఆంగ్ల దినపత్రికను చూస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. "ఇది మోదీ వాగ్దానం.. అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్తారు" అని హెడ్‌లైన్‌ రాసి ఉంది.
 
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ హెడ్డింగ్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని గౌరవప్రదమైన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
 
వైఎస్సార్సీపీ.. ఇది మీ ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది. అయితే ఇది ఎన్నికలకు ముందు జరుగుతుందా, తర్వాత జరుగుతుందా అనేది నా ప్రశ్న. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, బీజేపీ, టీడీపీ, జనసేనతో సహా ఎన్డీయే ప్రభుత్వం రాక కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు" అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments