Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనసేన' బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి... పలువురికి పార్టీ బాధ్యతల అప్పగింత

'జనసేన' బలోపేతంపై సినీ హీరో పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుద‌ల చేస్తూ అందులో ప‌లు విష‌యాలు పేర్కొంది. పార్టీ బ‌లోపేతంపై తాము దృష్టి సారించినట్లు, త‌మ నాయ‌కులు బొంగునూర

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (11:53 IST)
'జనసేన' బలోపేతంపై సినీ హీరో పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుద‌ల చేస్తూ అందులో ప‌లు విష‌యాలు పేర్కొంది. పార్టీ బ‌లోపేతంపై తాము దృష్టి సారించినట్లు, త‌మ నాయ‌కులు బొంగునూరి మహేందర్‌ రెడ్డి, నేమూరి శంకర్‌గౌడ్‌, పి.హరిప్రసాద్‌లకు జ‌న‌సేన పార్టీలో ప‌లు కీలక బాధ్యతలు ఇచ్చినట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జ‌న‌సేనను స్థాపించే సమయంలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న‌ మహేందర్‌ రెడ్డి తెలంగాణలో పార్టీ కో-ఆర్డినేట‌ర్‌గా కార్యక్రమాల బాధ్య‌త‌ల‌ను ఇక‌పై చూసుకోనున్నారు. జ‌న‌సేన తెలంగాణ ఇన్‌ఛార్జిగా నేమూరి శంకర్‌ గౌడ్‌, పార్టీ మీడియా విభాగ బాధ్య‌త‌ల‌ను సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ నిర్వ‌హించ‌నున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments