Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమై : భార్యను హత్య చేసి మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి పడేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను హత్య చేసి మృతహాన్ని ముక్కలు ముక్కలుగా పడేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంద

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (11:38 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను హత్య చేసి మృతహాన్ని ముక్కలు ముక్కలుగా పడేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అల్వార్‌ నగరానికి చెందిన యోగేష్‌ అనే వ్యక్తికి భార్య‌, ఓ కూతురు ఉంది. అయితే, కొంతకాలంగా త‌న‌ భార్య ఆర్తిపై అనుమానం పెంచుకున్న యోగేష్ కొన్ని రోజుల క్రితం ఆమెను దారుణంగా హ‌త‌మార్చాడు. 
 
ఆపై ఆమె మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి వాటిని అల్వార్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో విడివిడిగా ప‌డేశాడు. త‌ద్వారా కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని యోచించాడు. అయితే, ఆర్తి కాలును గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ుపగా వారికి పలు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలు లభించాయి. చివ‌రికి మృతదేహం ఎవ‌రిద‌నే విష‌యాన్ని గుర్తించిన పోలీసులు హర్యానాలోని హిస్సార్‌లో యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments