ప్రాయశ్చిత్త దీక్ష.. అలిపిరి నుంచి పవన్ పాదయాత్ర.. 2 రోజులు కొండపైనే (video)

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (18:30 IST)
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల నుండి కాలినడకన తిరుమలకు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మద్దతుదారులు, కార్యకర్తలు, పోలీసు సిబ్బందితో కలిసి, కళ్యాణ్ కొండెక్కడం ప్రారంభించారు. ఈ యాత్ర తిరుమల ఆధ్యాత్మిక-సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే రీతిలో వుంటుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
 
ఇక అలిపిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూనే.. కొండపైకి నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments