Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిసారం బాధితులకు పవన్ రూ. 10 లక్షల సాయం: అద్భుత నాయకుడు అంటూ ప్రశంస

ఐవీఆర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (12:28 IST)
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసారం బారిన పడిన కుటుంబాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మృతి చెందిన వారి కుటుంబాలకు తన సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పది కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాయం అందేట్లు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ అక్కడికక్కడే సాయం ప్రకటించడం పట్ల సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమస్యల గురించి మాట్లాడి ఇతర పార్టీలను విమర్శిస్తూ ఒక్క పైసా సాయం చేయనివారిని ఇప్పటివరకూ చూస్తూ వస్తున్నామనీ, మొదటిసారిగా సమస్య వుంటే వెంటనే స్పందించి సహాయం చేసే నాయకుడు పవన్ కల్యాణ్‌ను చూస్తున్నామంటూ ప్రశంసిస్తున్నారు అక్కడి ప్రజలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్‌ జంక్షన్‌ ట్రైల‌ర్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments