Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ కోసం వీరాభిమాని సైకిల్ యాత్ర

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న మెగా ఫ్యామిలీ బాగుండాలని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడై పోవాలని కోరుతూ తిరుపతిలోని బలిజపల్లికి చెందిన ఈశ్వరయ్య సైకిల్ యాత్ర చేశాడు. 
 
ఈ నెల 10వ తేదీన శ్రీవారి పాదాల చెంత అయిన అలిపిరి వద్ద నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. 
 
ఈ సైకిల్ యాత్రపై ఈశ్వరయ్య మాట్లాడుతూ, గతంలో కూడా మెగా ఫ్యామిలీ కోసం అనేక పూజలు, పునస్కారాలు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల వద్ద పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నట్టు చెప్పారు. 
 
తాను ఒక పవన్ కల్యాణ్ వీరాభిమానని, తమ అభిమాన నేతకు కరోనా సోకడంతో కలత చెంది ఆయనతో పాటు ఈ దేశ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ సైకిల్ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ఈ యాత్ర విజయవంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments