Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ కోసం వీరాభిమాని సైకిల్ యాత్ర

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న మెగా ఫ్యామిలీ బాగుండాలని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడై పోవాలని కోరుతూ తిరుపతిలోని బలిజపల్లికి చెందిన ఈశ్వరయ్య సైకిల్ యాత్ర చేశాడు. 
 
ఈ నెల 10వ తేదీన శ్రీవారి పాదాల చెంత అయిన అలిపిరి వద్ద నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. 
 
ఈ సైకిల్ యాత్రపై ఈశ్వరయ్య మాట్లాడుతూ, గతంలో కూడా మెగా ఫ్యామిలీ కోసం అనేక పూజలు, పునస్కారాలు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల వద్ద పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నట్టు చెప్పారు. 
 
తాను ఒక పవన్ కల్యాణ్ వీరాభిమానని, తమ అభిమాన నేతకు కరోనా సోకడంతో కలత చెంది ఆయనతో పాటు ఈ దేశ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ సైకిల్ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ఈ యాత్ర విజయవంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments