Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

సెల్వి
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (19:30 IST)
Pawan kalyan
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం- హిందూ సంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంలో, ఆయన ఇటీవల తమిళనాడు, కేరళలకు ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. అక్కడ ఆయన అనేక పురాతన దేవాలయాలను సందర్శించారు.
 
తమిళనాడు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి- తమిళనాడులోని ఆలయ పట్టణం పళని మధ్య ప్రసిద్ధ బస్సు సర్వీసును కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిలిపివేసినట్లు తెలుసుకున్నారు. ఈ సర్వీసులను పునః ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తిరుపతి-పళని మధ్య ఈ బస్సు సర్వీసు పునఃప్రారంభించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పట్టుదల కారణంగా ఈ కొత్త ఆర్టీసీ సేవలు.. ప్రస్తుతం తిరుపతి-పళని ఆలయ పట్టణాల మధ్య నడుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments