Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

సెల్వి
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (19:30 IST)
Pawan kalyan
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం- హిందూ సంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంలో, ఆయన ఇటీవల తమిళనాడు, కేరళలకు ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. అక్కడ ఆయన అనేక పురాతన దేవాలయాలను సందర్శించారు.
 
తమిళనాడు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి- తమిళనాడులోని ఆలయ పట్టణం పళని మధ్య ప్రసిద్ధ బస్సు సర్వీసును కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిలిపివేసినట్లు తెలుసుకున్నారు. ఈ సర్వీసులను పునః ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తిరుపతి-పళని మధ్య ఈ బస్సు సర్వీసు పునఃప్రారంభించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పట్టుదల కారణంగా ఈ కొత్త ఆర్టీసీ సేవలు.. ప్రస్తుతం తిరుపతి-పళని ఆలయ పట్టణాల మధ్య నడుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments