Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యులపై దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (16:22 IST)
ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏడో రోజైన సోమవారంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యలపై దాడి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దురదృష్టకరమైనవి, ప్రజూస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అధికారపక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు. 
 
ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయుకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైండిగ్ అధికారిపైనా ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments