వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా వుండాలి.. బీజేపీది మాది అదే స్టాండ్: పవన్

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:44 IST)
వైకాపా నుంచి ఏపీకి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై కసరత్తు చేశామని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో జేపీ నడ్డాతో సమావేశం అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో గత రెండు రోజుల పాటు పలువురు నేతలను కలిశామన్నారు. 
 
ఏపీలో వైకాపాకు చెక్ పెట్టే దిశగా.. వైకాపా చెర నుంచి ఏపీని రక్షించే దిశగా అన్ని కోణాల నుంచి చర్చలు జరిపినట్లు పవన్ వెల్లడించారు. ఏపీలో మొదటి నుంచే తాము స్థిరత్వాన్ని కోరుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలన్నదే జనసేన అజెండా అని, బీజేపీ అజెండా కూడా అదేనని వివరించారు. 
 
ఈ చర్చలు ఇచ్చే సత్ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం కూడా కీలకమేనని వివరించారు. ధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments