Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేశ్.. ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 11 మార్చి 2024 (12:43 IST)
ఏపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులను ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నుంచి జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ తరపున ఆయన నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 
 
కాగా, ఇప్పటికే నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. తొలి జాబితాలో జనసేన ఐదుగురు పేర్లను ప్రకటించగా, టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరోవైపు, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, జనసేన - బీజేపీ పార్టీలకు 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే, ఈ సీట్ల పంపిణీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments