Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

ఐవీఆర్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (23:20 IST)
రాష్ట్రానికి రాజధాని అమరావతి లేకుండా చేసావు ప్రజలకు మండదా జగన్ మోహన్ రెడ్డి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మీరు చేసిన పనులతో కడుపు మండుతోందని అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 

''పోలవరం రాకుండా చేసావు ప్రజలకు మండదా?
అంగన్వాడీలను కాళ్లతో తొక్కిస్తే ప్రజలకు మండదా?
ఆశావర్కర్లను అరెస్ట్ చేస్తే ప్రజలకు మండదా?
అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు ప్రజలకు మండదా?
15 ఏళ్ల అమర్నాథ్ ను చెరకుతోటలో తగులబెట్టినవారికి బెయిల్ ఇప్పించావు, ప్రజలకు మండదా?
దళిత డ్రైవరును చంపేసి డోర్ డెలివరీ చేసావు, ప్రజలకు మండదా?
దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసి చంపావు ప్రజలకు మండదా?
30 వేల మహిళలు అదృశ్యమైతే ప్రజలకు మండదా?
నిరంకుశమైన నీ పాలన చూస్తే ప్రజలకు మండదా?
ప్రజలకు కడుపు మండి వున్నారు జనం'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments