6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా కార్యకర్తలతో పవన్ ముఖాముఖి

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (05:38 IST)
ఈ నెల 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశాలు జరగనున్నాయి. 6వ తేదీన పాణ్యం, 7వ తేదీన కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల కార్యకర్తలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు.

పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా సమావేశమవుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ముందుగా మూడు నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించనున్నారు.

కర్నూలు జిల్లాకు హైదరాబాద్ నగరం దగ్గరగా ఉండటంతో ఈ సమావేశాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరారు.

ఈ మేరకు సమావేశాలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ముఖాముఖిగా సంభాషిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments