Webdunia - Bharat's app for daily news and videos

Install App

6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా కార్యకర్తలతో పవన్ ముఖాముఖి

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (05:38 IST)
ఈ నెల 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశాలు జరగనున్నాయి. 6వ తేదీన పాణ్యం, 7వ తేదీన కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల కార్యకర్తలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు.

పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా సమావేశమవుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ముందుగా మూడు నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించనున్నారు.

కర్నూలు జిల్లాకు హైదరాబాద్ నగరం దగ్గరగా ఉండటంతో ఈ సమావేశాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరారు.

ఈ మేరకు సమావేశాలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ముఖాముఖిగా సంభాషిస్తారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments