Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (20:29 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు కట్టుబడి ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఖజానా ఖాళీ కావడంతో సచివాలయానికి హాజరైన 3-4 రోజుల జీతం తీసుకోవడానికి నిరాకరించారు. తన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు చేయడం లేదా దాని కోసం కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయడం మానేశారు.
 
సచివాలయ సిబ్బంది తన కార్యాలయాన్ని ఎలా బాగు చేస్తారని అడగ్గా, పవన్ ఏమీ చేయనవసరం లేదని, తన కార్యాలయానికి సొంతంగా ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో గ్రామాల్లోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కు భారీగా ఖర్చు పెట్టిందని ఫైర్ అయ్యారు. 
 
అయితే జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేసే ఆలోచన.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్ ఎంచుకుని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఒకే ఒక్క రూపాయి మాత్రమే నెలకు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గత పాలనలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments