Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (14:55 IST)
విశాఖపట్టణం నుంచి కిరండోల్‌కు వెళుతున్న ప్యాసింజర్ రైలు ఒకటి కిరండోల్ వద్ద పట్టాలు తప్పింది. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బంది సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎలాంటి చిన్నపాటి గాయం కూడా కాలేదు.
 
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ, చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పండుగల సెలవుల కారణంగా విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments