Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్‌ నాయుడుకు సంసద్‌ రత్న పురస్కారం

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:07 IST)
టిడిపి ఎంపి కె రామ్మోహన్‌ నాయుడిని సంసద్‌ రత్న పురస్కారం వరించింది. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సునీల్‌ అరోరా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నయ్కి చెందిన ప్రైమ్‌ పాయింట్‌ పౌండేషన్‌ పుష్కరకాలంగా సంసద్‌ రత్న పురస్కారాలు అందజేస్తోంది. ఈ ఏడాది రామ్మోహన్‌తో సహా 10 మందికి ఈ పురస్కారం అందజేసింది.

ఈ అవార్డు అందుకున్న అనంతరం రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో లాగానే ఇక ముందు కూడా ప్రజా సమస్యలను లోక్‌సభలో లేవనెత్తుతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments