పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (15:00 IST)
పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ వార్త విహార యాత్రికులకు గుడ్ న్యూస్ కానుంది. పాపికొండల అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలనుకునే వారు ఈ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అకాల వర్షాల కారణంగా ఇటీవల పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. 
 
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేసవి కాలం కావడంతో  విహార యాత్రకు అధికారులుడ మళ్లీ పచ్చజెండా ఊపారు. కంట్రోల్ రూము వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి మంగళవారం రెండు బోట్లు పర్యాటకులతో వెళ్లినట్టు అధికారులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

విలేజ్ లో జరిగిన జరుగుతున్న కథతో రాజు వెడ్స్ రాంబాయి తీశాం - సాయిలు కంపాటి

ఈ సినిమా కోసం సావిత్రి, శ్రీదేవి సినిమాలు చూశాను : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments