Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా: మే 10న పోలింగ్, మే 13న ఫలితాలు

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (14:19 IST)
కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాల సంఖ్య అవసరం. 
 
ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వుంది. మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 119 బీజేపీ ఎమ్మెల్యేలు, 75 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 28 జేడీఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments