Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరికోత యంత్రాన్ని ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే డా.వల్లభనేని వంశీ

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:49 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అండగా వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గ‌న్న‌వ‌రం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలంలోని తుట్టగుంట గ్రామానికి చెందిన గుడిసే బాలస్వామి,డొక్కు సాంబశివరావు, దాసరి సీతమ్మల‌కు రూ.30,95,000/- విలువ చేసే వరికోత యంత్రాలకు రూ.8,88,000/- ప్రభుత్వ రాయితీ ద్వారా అందచేశారు.

 
రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నార‌ని ఎమ్మెల్యే వంశీ చెప్పారు. వ్యవసాయనికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై అందచేయడమే కాకుండా రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు అండగా ​ఉండే ప్రభుత్వం వైసీపీ ప్ర‌బుత్వం అని శాసనసభ్యులు తెలిపారు.
 
 
నియోజకవర్గంలో రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, లోతట్టు ప్రాంతాలకు సొంత నిధులతో మోటార్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అని రైతు నాయ‌కులు కొనియాడారు. రైతు క్షేమమే తన సంతోషంగా భావించే శాసనసభ్యులు ఉండటం గ‌న్న‌వ‌రం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అండగా నియోజకవర్గంలో ప్రతి రైతు శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు డా.వల్లభనేని వంశీ అని నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments