Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగోలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:45 IST)
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. 
 
ఈ హాస్టల్‌లో సుమారు 200 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్‌‌లోనే ఐసోలేషన్‌‌లో ఉంచారు. 
 
ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ‌లో ఫంక్షన్‌కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ విద్యార్థి కారణంగానే హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments