Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునేరు వైపు మేతకు వెళ్లి తిరిగిరాని వానరాలు...

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో పందులు (వానరాలు) మృత్యువాతపడుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా వెయ్యికిపైగా పందులు చనిపోయారు. అంతుచిక్కని వ్యాధితో చనిపోతుండటంతో పందుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. 
 
పెనుగంచిప్రోలులోని స్థానిక తిరుపతమ్మ దేవాలయంలోని దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. వీటిని మునేరు పరిసర ప్రాంతాలవైపు మేతకు వెళుతుంటాయి. అలా వెళ్లిన వానరాలు తిరిగి రావడం లేదు. దీంతో వాటిని వెతికేందుకు పెంపకందారులు పందులు ఎక్కడపడితే అక్కడ చనిపోవడాన్ని గమనించి హతాశులయ్యారు. 
 
దీనిపై వారు స్పందిస్తూ, పందుల మరణం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్న పందులకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. 
 
అలాగే, పందుల మృతిపై స్థానిక పశువైద్యులు స్పందించారు. చనిపోయిన వానరాల కళేభరాల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, చనిపోయిన పందులు కుళ్లిపోయినస్థితికి చేరుకోవడంతో అది సాధ్యంకాలేదు. అదేసమయంలో పందులకు వేసే మేత, నీళ్లలో మార్చాలని పెంపకందారులకు వైద్యులు సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments