Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెంజ్ ట్రావెల్స్.. బస్సు అదుపు తప్పి.. పంట కాల్వలో బోల్తా.. ఎలా జరిగింది?

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. పంట కాల్వలో బస్తు బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయాయి.

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (13:51 IST)
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. పంట కాల్వలో బస్తు బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయాయి. 
 
క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి 40 మంది ప్రయాణికులతో నర్సాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు.. వానపాముల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. 
 
ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎవరికి వారే బస్సు అద్దాలు పగుల కొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments