Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రీ క్యాపిటల్స్ బిల్లు ఆమోదించవద్దు : ఆర్ఎస్ఎస్ నేత రతన్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశం సజావుగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ త్రీ క్యాపిటల్స్‌కు ఒక్క అధికార వైకాపా మినహా.. మిగిలిన ఏ ఒక్క పార్టీ అంగీకరించడం లేదు. ఇపుడు మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న జాబితాలో ఆర్ఆర్ఎస్ కూడా చేరిపోయింది. 
 
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారదా ట్వీట్ చేశారు. ఆ బిల్లులను తిరస్కరించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
మూడు రాజధానులు అనేది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందువల్ల ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన గట్టిగా కోరారు. 
 
ఇప్పటికే, మూడు రాజధానుల బిల్లులు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాక, శాసనమండలిపై జగన్ పైచేయి సాధించాలనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. వనరులు వృథా కాకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments