Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు బరువైన ఆన్లైన్ విద్య

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:39 IST)
జూలై నెల అడుగు పెట్టినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడం మరోవైపు సడలింపుతో లాక్‌డౌన్ కొనసాగడం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు ఆన్లైన్ విద్య పేరిట కాసులు దండుకుంటున్నాయి.
 
లాక్‌డౌన్ నేపధ్యంలో జీవో నెం 46 ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టనైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజులు మాత్రము వసూలు చేయాలని అది కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను నొప్పించరాదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆన్‌లైన్ విద్య విద్యార్థులకు బరువుగా మారింది.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments