Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:00 IST)
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిపాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. తొలి దశలో 790 టన్నుల ఉల్లిపాయలు ముంబయి చేరుకున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. అందులో కొంత సరుకును ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లకు దిగుమతి ఖర్చు రూ.57/రూ.60గా నిర్ణయించి సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
 
టర్కీ, ఈజిప్టు, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 12 వేల టన్నుల ఉల్లిపాయలు రావచ్చునని తెలిపారు. ప్రభుత్వం తరుపున మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎంటిసి) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
కేజీ ఉల్లి ధర రూ.100 నుంచి రూ.160కు చేరుకున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments