Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:00 IST)
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిపాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. తొలి దశలో 790 టన్నుల ఉల్లిపాయలు ముంబయి చేరుకున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. అందులో కొంత సరుకును ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లకు దిగుమతి ఖర్చు రూ.57/రూ.60గా నిర్ణయించి సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
 
టర్కీ, ఈజిప్టు, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 12 వేల టన్నుల ఉల్లిపాయలు రావచ్చునని తెలిపారు. ప్రభుత్వం తరుపున మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎంటిసి) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
కేజీ ఉల్లి ధర రూ.100 నుంచి రూ.160కు చేరుకున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments