Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై అట్రాసిటీ కేసు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (16:32 IST)
ప్రకాశం జిల్లాకు చెందిన అధికార వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై ఒంగోలు జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం వెల్లడించారు. 
 
ప్రకాశం జిల్లా ముంగమూరు సెంటరులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు కోరుతున్నారు. అదే అంశంపై వైకాపా నేత గుప్తా సుబ్బారావుతో వారంతా వెళ్లగా, వారిలో మేయరు గంగాడ సుజాత కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమెను కులం పేరుతో గుప్తా సుబ్బారావు దూషించినట్టు మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల ఈ కేసును నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments