ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

Webdunia
శనివారం, 17 జులై 2021 (19:32 IST)
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 63,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 316.750 మీటర్లకు చేరుకుంది.
 
దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 37,150 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 810.50 అడుగులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 34.6077 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

తర్వాతి కథనం
Show comments