బేతపూడిలో కొనసాగుతున్న రైతులు రైతుకూలీలు నిరసన దీక్షలు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:13 IST)
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు, రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు 333వ రోజు కూడా కొనసాగినాయి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో అడపా బిక్షరావు, కలవకోల్లు గోపి గుండాల వెంకటేశ్వరరావు, రాయపూడి యనాదిరావు, తోట శ్రీనివాసరావు కర్నాటి కృష్ణ, అడవి శివ శంకరరావు, కోసూరి భీమయ్యా, వాసా వెంకటేశ్వరరావు, అడపా వెంకటేశ్వరరావు, గైరుబోయిన పొలురాజు,  గైరుబోయిన నాగరాజు, కలవకోల్లు నరసింహస్వామి, గైరుబోయిన బసవయ్య, రాణిమేకల బాలయ్య, గైరుబోయిన సాంబయ్య, శిరంసెట్టి దుర్గరావు, గైరుబోయిన పాములు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు జూటు దుర్గరావు, బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments