Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేతపూడిలో కొనసాగుతున్న రైతులు రైతుకూలీలు నిరసన దీక్షలు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:13 IST)
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు, రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు 333వ రోజు కూడా కొనసాగినాయి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో అడపా బిక్షరావు, కలవకోల్లు గోపి గుండాల వెంకటేశ్వరరావు, రాయపూడి యనాదిరావు, తోట శ్రీనివాసరావు కర్నాటి కృష్ణ, అడవి శివ శంకరరావు, కోసూరి భీమయ్యా, వాసా వెంకటేశ్వరరావు, అడపా వెంకటేశ్వరరావు, గైరుబోయిన పొలురాజు,  గైరుబోయిన నాగరాజు, కలవకోల్లు నరసింహస్వామి, గైరుబోయిన బసవయ్య, రాణిమేకల బాలయ్య, గైరుబోయిన సాంబయ్య, శిరంసెట్టి దుర్గరావు, గైరుబోయిన పాములు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు జూటు దుర్గరావు, బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments