Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాతక తండ్రి-రెండోసారీ ఆడశిశువు పుట్టిందని.. తొట్టెలో పడేసి చంపేశాడు..

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:39 IST)
ఆధునికత పెరిగినా.. ఆడశిశువులపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఉన్నత విద్యలు చదువుకున్నా.. ఆడశిశువులపై కొందరు చిన్నచూపు చూస్తూనే వున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీదేవీ పుట్టిందని భావిస్తారు. కానీ మరికొందరు ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పుట్టి నెలరోజులే అయిన ఆడ శిశువును తండ్రి హతమార్చాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందనే కర్కశంతో నీటి తొట్టెలో పడేసి ప్రాణాలు తీసేశాడు. 
 
తొలి కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టగా, రెండో బిడ్డ కూడా ఆడశిశువే జన్మించడంతో అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments