Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో చేరిన రఘురామకృష్ణంరాజు

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:17 IST)
మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడుని కలిసిన ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రఘు రామకృష్ణంరాజును చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి సాదరంగా స్వాగతించారు. 
 
గతంలో, ఆర్ఆర్ఆర్ 2018లో తిరిగి తెలుగుదేశంతో కొంతకాలం ఉన్నారు. అయితే 2019లో నరసాపురం లోక్‌సభ టిక్కెట్‌ను దక్కించుకుని వైసీపీలో చేరారు. ప్రస్తుతం తిరిగి తెలుగుదేశంలోకి చేరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments