Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో చేరిన రఘురామకృష్ణంరాజు

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:17 IST)
మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడుని కలిసిన ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రఘు రామకృష్ణంరాజును చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి సాదరంగా స్వాగతించారు. 
 
గతంలో, ఆర్ఆర్ఆర్ 2018లో తిరిగి తెలుగుదేశంతో కొంతకాలం ఉన్నారు. అయితే 2019లో నరసాపురం లోక్‌సభ టిక్కెట్‌ను దక్కించుకుని వైసీపీలో చేరారు. ప్రస్తుతం తిరిగి తెలుగుదేశంలోకి చేరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments