Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ - పురంధేశ్వరి వెల్లడి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (11:29 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని రూ.100 నాణెంపై ఆయన బొమ్మను ముద్రించేందుకు సమ్మతం తెలిపింది. ఈ విషయానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 కరెన్సీ నాణెం వాడుకలోకి రానుందని చెప్పారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments