కాణిపాకం సిద్ధివినాయకుడికి ఎన్నారై భక్తుడు రూ. 7 కోట్ల భారీ కానుక

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:49 IST)
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకుడు ఎంతో శక్తిమంతమైనవారుగా చెపుతుంటారు. ఆ దేవాలయానికి వెళ్లి భక్తులు స్వామివారిని మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.
 
ఆ స్వామివారికి తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. ఆలయ పునర్ నిర్మించేందుకు అయ్యే ఖర్చు రూ. 8.5 కోట్లు తనే భరిస్తానని చెప్పిన భక్తుడు తొలి దఫాగా రూ. 7 కోట్లు చెక్కును ఆలయ ఈవోకి అందించారు. 
 
ఆలయానికి వచ్చిన ఆ ఎన్నారై భక్తుడు, కుటుంబానికి ఈవో ఆలయ మర్యాదలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తన పేరును వెల్లడించేందుకు ఎన్నారై భక్తుడు నిరాకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments