Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం సిద్ధివినాయకుడికి ఎన్నారై భక్తుడు రూ. 7 కోట్ల భారీ కానుక

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:49 IST)
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకుడు ఎంతో శక్తిమంతమైనవారుగా చెపుతుంటారు. ఆ దేవాలయానికి వెళ్లి భక్తులు స్వామివారిని మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.
 
ఆ స్వామివారికి తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. ఆలయ పునర్ నిర్మించేందుకు అయ్యే ఖర్చు రూ. 8.5 కోట్లు తనే భరిస్తానని చెప్పిన భక్తుడు తొలి దఫాగా రూ. 7 కోట్లు చెక్కును ఆలయ ఈవోకి అందించారు. 
 
ఆలయానికి వచ్చిన ఆ ఎన్నారై భక్తుడు, కుటుంబానికి ఈవో ఆలయ మర్యాదలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తన పేరును వెల్లడించేందుకు ఎన్నారై భక్తుడు నిరాకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments