Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు ఖాయం.. నాన్ పొలిటికల్ జేఏసీతో హోం మంత్రి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (15:08 IST)
ఏపీ హోం మంత్రి సుచరితని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సోమవారం గుంటూరులో కలిశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, మూడు పంటలు పండే భూములలో రాజధాని సాధ్యం కాదని హోంమంత్రి చెప్పారు. 
 
అమరావతి అభివృద్ధికి వేల కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఉద్యమాలు చేసే వారు కూడా ఆలోచించాలన్నారు. మొత్తం రాజధానిని తరలించడం లేదుకదా.. అన్ని ప్రాంతాలకు వికేంద్రికరణ చేస్తే మంచిదేగా అని సుచరిత సమాదాన మిచ్చారు. 
 
హోంమంత్రి వ్యాఖ్యాలపై స్పందించిన జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. అమరావతి ఏర్పాటు సమయంలోనే ఎందుకు వైసీపీ పార్టీ అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 13 జిల్లాలకు కేంద్ర స్థానంలోనే అమరావతి రాజధానిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీరు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments