Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు ఖాయం.. నాన్ పొలిటికల్ జేఏసీతో హోం మంత్రి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (15:08 IST)
ఏపీ హోం మంత్రి సుచరితని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సోమవారం గుంటూరులో కలిశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, మూడు పంటలు పండే భూములలో రాజధాని సాధ్యం కాదని హోంమంత్రి చెప్పారు. 
 
అమరావతి అభివృద్ధికి వేల కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఉద్యమాలు చేసే వారు కూడా ఆలోచించాలన్నారు. మొత్తం రాజధానిని తరలించడం లేదుకదా.. అన్ని ప్రాంతాలకు వికేంద్రికరణ చేస్తే మంచిదేగా అని సుచరిత సమాదాన మిచ్చారు. 
 
హోంమంత్రి వ్యాఖ్యాలపై స్పందించిన జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. అమరావతి ఏర్పాటు సమయంలోనే ఎందుకు వైసీపీ పార్టీ అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 13 జిల్లాలకు కేంద్ర స్థానంలోనే అమరావతి రాజధానిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీరు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments