Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానికేతరులకు వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ఇవ్వబడవు: ధర్మారెడ్డి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (14:36 IST)
గత ఆరునెలల్లో ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ ఇన్పెక్షన్ కాకుండా కాపాడగలిగామన్నారు తిరుమల టిటిడి ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి. ప్రతిరోజు 300 మంది భక్తులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. టిటిడి ఉద్యోగుల్లో కోవిడ్ కేసులే లేవన్నారు. తిరుపతిలో టిటిడి ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించారు టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి.
 
నిబంధనలు గట్టిగా పాటించడం వల్ల తిరుమల, తిరుపతిలలో కోవిడ్‌ను అరికట్టగలిగామని చెప్పిన ధర్మారెడ్డి.. ఆన్ లైన్ శీఘ్రదర్సనం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్సనానికి ఒకే రోజు 2 లక్షల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్లు చెప్పారు. సర్వదర్సనం టోకెన్లు స్థానికులకు మాత్రమే రండి.. స్థానికేతరులు దయచేసి రావద్దని విజ్ఞప్తి చేశారు. 
 
శ్రీవాణి ట్రస్టు ద్వారా పదిరోజులకు సరిపడా ప్రతి రోజు 2 వేల టిక్కెట్లు ఇస్తామనీ, ఈ నెల 24వతేదీ నుంచి ప్రతిరోజు స్థానికులకు 8వేల టిక్కెట్లు ఇస్తామన్నారు. తిరుపతి లోని ఐదు కౌంటర్లలో టోకెన్లను భక్తులు పొందవచ్చన్నారు. తిరుమలలో ప్రతిరోజు 30 నుంచి 35 వేల మంది భక్తులకు మాత్రమే దర్సనం చేయించగలమని.. అంతకు మించి భక్తులకు దర్సనం చేయించలేమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments