Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సీపట్నం హాస్పిటల్ లో డాక్టర్లు లేక ఆగిన సర్జరీలు

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:15 IST)
నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేపోవటంతో సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గణేష్. డాక్టర్లు లేక కొన్నిరోజులుగా గర్భిణులకు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో..వెంటనే హాస్పిటల్ కి వచ్చారు.

డాక్టర్ అందుబాటులో లేపోవటంతో హస్పిటల్ అధికారులపై సీరియస్ అయిన ఎమ్మెల్యే గణేష్.. గర్భిణీలకు ఆపరేషన్ కు ఆటంకం లేకుండా ఎనస్తిసియన్ ను రప్పించాలని చెప్పారు. అనకాపల్లి నుంచి డాక్టర్ ను రప్పిస్తున్నట్టు అధికారులు చెప్పినా.. ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి వెళ్లలేదు. డాక్టర్ వచ్చే వరకు ఉంటానని హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు.

అత్యవసర స్థితిలో ఆరుగులు గర్భిణీలు ఉన్నారని..వెంటనే డాక్టర్ ను పిలిపించి వారికి సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అయితే సర్జరీ చేసే డాక్టర్ సుధాకర్..అప్పుడప్పులు విధులకు వచ్చి నిర్లక్ష్యంగా వెళ్లిపోతారని హస్పిటల్ వర్గాలు ఎమ్మెల్యేకు చెప్పారు.

ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావద్దని..సర్కార్ హాస్పిటల్ ఉన్నదే పేద రోగులక కోసం అని హస్పిటల్ సిబ్బంధిని హెచ్చరించారు ఎమ్మెల్యే గణేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments