Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సీపట్నం హాస్పిటల్ లో డాక్టర్లు లేక ఆగిన సర్జరీలు

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:15 IST)
నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేపోవటంతో సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గణేష్. డాక్టర్లు లేక కొన్నిరోజులుగా గర్భిణులకు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో..వెంటనే హాస్పిటల్ కి వచ్చారు.

డాక్టర్ అందుబాటులో లేపోవటంతో హస్పిటల్ అధికారులపై సీరియస్ అయిన ఎమ్మెల్యే గణేష్.. గర్భిణీలకు ఆపరేషన్ కు ఆటంకం లేకుండా ఎనస్తిసియన్ ను రప్పించాలని చెప్పారు. అనకాపల్లి నుంచి డాక్టర్ ను రప్పిస్తున్నట్టు అధికారులు చెప్పినా.. ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి వెళ్లలేదు. డాక్టర్ వచ్చే వరకు ఉంటానని హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు.

అత్యవసర స్థితిలో ఆరుగులు గర్భిణీలు ఉన్నారని..వెంటనే డాక్టర్ ను పిలిపించి వారికి సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అయితే సర్జరీ చేసే డాక్టర్ సుధాకర్..అప్పుడప్పులు విధులకు వచ్చి నిర్లక్ష్యంగా వెళ్లిపోతారని హస్పిటల్ వర్గాలు ఎమ్మెల్యేకు చెప్పారు.

ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావద్దని..సర్కార్ హాస్పిటల్ ఉన్నదే పేద రోగులక కోసం అని హస్పిటల్ సిబ్బంధిని హెచ్చరించారు ఎమ్మెల్యే గణేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments