ఎవరో ఏదో మాట్లాడినదానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:02 IST)
ఏపీ స‌మాచార మంత్రి పేర్నినానితో స‌మావేశం అయిన త‌ర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ‌త సంవత్సరం చిరంజీవి గారితో ప్రముఖులంతా సీఎం జ‌గ‌న్ ని కలిశార‌ని, ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల కొంత గ్యాప్ వచ్చింద‌ని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంద‌ని, సినిమా అనేది చాలా సున్నితమైనద‌ని ఆయ‌న ఆయ‌న వివ‌రించారు.

ఎలాంటి దుష్ప్రభావమైనా ముందు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆ ప్రభావం పడుతుంద‌ని, ఇపుడు రెండు తెలుగు ప్రభుత్వాలు సానుకూల వాతావరణంలోనే ఉంద‌ని చెప్పారు. ఆన్ లైన్  టిక్కెటింగ్, ఆక్విపెన్సీ గురించి చర్చించామ‌ని తెలిపారు. మా సినిమాను వివాదం చేయవద్ద‌ని,  రాజకీయం వల్ల మా సినిమాకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉంద‌ని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని, ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ పై కౌంట‌ర్ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments