Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతటి వారైనా శిక్ష తప్పదు: వాసిరెడ్డి పద్మ

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:05 IST)
20 ఏళ్ల విద్యార్ధినిని ఇంజినీరింగ్ విద్యార్థులు గత రెండు ఏళ్ళుగా అత్యాచారం చేయడం దారుణమైన ఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ కాన్ఫిరెన్స్ హలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కేసును మహిళా కమిషన్,ప్రభుత్వం,పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది అన్నారు.
 
ఈ కేసులో ఏ-1 ముద్దాయి పోలీస్ కొడుకు అని తెలిపారు. ఈ కేసులో అత్యాచారానికి గురైనా విద్యార్థిని కేసు వెనుక ఇంకా కొందరు మహిళా విద్యార్థునులు ఉన్నారు అని వారు కూడా అత్యాచారానికి గురైన మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోర్న్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు అని చెప్పారు.
 
చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 'దిశ' కేసు నమోదు అయితే ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం