Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెర వెనుక కెమెరా మెన్ల కష్టాన్ని ఎవరూ గుర్తించరూ: కెమెరా మెన్ సాయి ఆవేదన

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:55 IST)
తణుకు: ప్రతి షోలో తెర వెనుక కెమెరామెన్లు పడే కష్టాన్ని ఎవరూ గుర్తించరని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన శ్రీ సాయి క్రియేషన్స్ అధినేత,ప్రముఖ కెమెరామెన్ డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని డి.సాయి స్కూల్ ఆవరణలో ఇటీవల ఈ టీవీ.నిర్వహించిన "ఢీ13"ప్రోగ్రామ్ లో కెమెరా మెన్ల జీవన విధానాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించడానికీ కారకులైన డాన్స్ మాస్టర్ మాస్టర్ ఆకుల సాయి,కంటిస్టెంట్ బడపు సాయి,రచయిత విప్పర్తి నానిబాబులను ఆయన సత్కరించారు.

సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కెమెరామెన్ల కష్టం అనంతం, ప్రతి దృశ్యాలను తీయించుకునే వారికి నచ్చే వరకు తీస్తూ ఉండాలన్నారు. భోజనం చేస్తే కొద్ది సేపటికే అరిగిపోతుందేమోగానీ చిత్రీకరించిన దృశ్యాలను మళ్లీమళ్లీ గుర్తు చేసేదే కెమెరా మెన్ అన్నారు.

కెమెరామెన్లకు ఉన్న ఓర్పు మరే రంగంలో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమోనన్నారు. భూత,వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో జరిగిన, జరుగుతున్న, జర్నగబోతున్న సంఘటనలను దృశ్య రూపాల్లో చూపించాలంటే అది కెమెరామెన్లకే సాధ్యమన్నారు. కెమెరామెన్లు ధనిక,పేద అనే భేదం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments