Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరు: రోజా( Video)

ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుప

Webdunia
బుధవారం, 9 మే 2018 (13:40 IST)
ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడంలేదనీ, ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరని గతంలో కేటీఆర్ కూడా అన్నారని రోజా గుర్తు చేశారు.
 
ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృష్ణానది కరకట్ట మీద పలు రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారని రోజా ఎద్దేవా చేశారు. చూడండి ఆమె మాటల్లోనే... వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments