Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరు: రోజా( Video)

ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుప

Webdunia
బుధవారం, 9 మే 2018 (13:40 IST)
ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడంలేదనీ, ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరని గతంలో కేటీఆర్ కూడా అన్నారని రోజా గుర్తు చేశారు.
 
ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృష్ణానది కరకట్ట మీద పలు రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారని రోజా ఎద్దేవా చేశారు. చూడండి ఆమె మాటల్లోనే... వీడియో...

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments