Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరు: రోజా( Video)

ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుప

Webdunia
బుధవారం, 9 మే 2018 (13:40 IST)
ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడంలేదనీ, ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరని గతంలో కేటీఆర్ కూడా అన్నారని రోజా గుర్తు చేశారు.
 
ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృష్ణానది కరకట్ట మీద పలు రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారని రోజా ఎద్దేవా చేశారు. చూడండి ఆమె మాటల్లోనే... వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments