Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ఐదేళ్లలో కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (07:31 IST)
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇటీవలే కడప జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా స్థితిగతులపై స్పందించారు. గత ఐదేళ్లలో కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.

రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టడం దారుణమని, సాగునీటి ప్రాజెక్టుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు.


కడప స్టీల్ ప్లాంట్, రాజోలి ఆనకట్ట నిర్మాణానికి డిసెంబరులో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు.

రిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళతామని స్పష్టం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments