Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు..

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (13:39 IST)
తిరుమల శ్రీవారి ఆలయ ముందుకు నీళ్ళు రావాలంటే అది సాధ్యం కాదు. కానీ నివర్ ఎఫెక్ట్‌తో తిరుమల గిరుల్లో వరదనీరు పొంగిపొర్లుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుమలలోని డ్యాములన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు పచ్చగా భక్తులకు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
 
అయితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు వరదనీరు నిలిచిపోయింది. దీంతో టిటిడి సిబ్బంది ఆ వరద నీటిని మిషన్ల సహాయంతో ఆలయానికి దూరంగా పంపింగ్ చేస్తున్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో టిటిడి సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
 
ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న భక్తులకు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దే జాగ్రత్తలు చెబుతున్నారు. వర్షం పడుతుండటంతో నెమ్మదిగా వెళ్ళాలని సూచిస్తున్నారు. మోటారు సైకిళ్లపై వెళుతున్న వారినైతే మరింత నెమ్మదిగా వెళ్ళాలని సూచనలిస్తున్నారు టిటిడి సిబ్బంది. అయితే శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు రావడం మాత్రం చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడే వచ్చిందని టిటిడి అధికారులు చెబుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments