Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు నిర్మలా సీతారామన్: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని..?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (20:20 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కార్మికులు యత్నించారు. ఇక ఎయిర్‌ పోర్టులో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, నిర్వాసితులను అరెస్ట్‌ చేసి తరలించారు పోలీసులు. 
 
శనివారం  పొందూరు పర్యటనలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు నిర్మల సీతారామన్‌. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. ఇక్కడి నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ వెళతారు.  
 
స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కార్మికుల డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నిర్మలా సీతారామన్ నేడు పోర్ట్ గెస్ట్ హౌస్‌ విశ్రాంతి తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments