Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి నీరవ్ మోడీ ఆస్తులు

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (08:32 IST)
పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్‌ మోడీకి చెందిన జప్తు చేసిన ఆస్తులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఈడీ వేలానికి సిద్ధమైంది.

త్వరలోనే ముంబైలో జరగనున్న రెండు వేలంపాటల్లో నీరవ్‌కు చెందిన కొన్ని వస్తువులను వేలంపాట వేయనున్నారు. వేలంవేయనున్న వస్తువుల జాబితాలో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, కార్లు ఉన్నాయి.

ముంబైలోని సఫ్రానట్స్‌ ఆక్షన్‌ హౌస్‌లో త్వరలో వేలంపాట జరగనుంది. ఫిబ్రవరి 27 తొలి దఫా వేలంపాట, మార్చి 3-4 తేదీల్లో రెండవ దఫా వేలంపాటను నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో భారతీయ చరిత్రకు చెందిన కొన్ని కళాకృతులను కూడా వేలానికి ఉంచనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments