Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ - జీవీఎల్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (09:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుననారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రార్థించానని నిమ్మగడ్డ తెలిపారు. 
 
అదేవిధంగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ విరాళిస్తున్నారన్నారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లనుందన్నారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments