Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుని నెలరోజులే... రోడ్డు ప్రమాదంలో నవదంపతులు..

Webdunia
గురువారం, 2 మే 2019 (18:58 IST)
పెళ్ళై నెల రోజులే. ఇంట్లో వివాహ సందడి తీరలేదు. కొత్త జీవితంలోని ఎత్తుపల్లాలను ఎరుగలేదు. అంతలోనే వారిని మృత్యువు మింగేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ చంపేసింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం వీభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్, అశ్విని దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 
 
ఎదురుగా వస్తున్న పెట్రోలియం ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నవ దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్, అశ్వినిలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments