పెళ్ళి చేసుకుని నెలరోజులే... రోడ్డు ప్రమాదంలో నవదంపతులు..

Webdunia
గురువారం, 2 మే 2019 (18:58 IST)
పెళ్ళై నెల రోజులే. ఇంట్లో వివాహ సందడి తీరలేదు. కొత్త జీవితంలోని ఎత్తుపల్లాలను ఎరుగలేదు. అంతలోనే వారిని మృత్యువు మింగేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ చంపేసింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం వీభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్, అశ్విని దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 
 
ఎదురుగా వస్తున్న పెట్రోలియం ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నవ దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్, అశ్వినిలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments