Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుని నెలరోజులే... రోడ్డు ప్రమాదంలో నవదంపతులు..

Webdunia
గురువారం, 2 మే 2019 (18:58 IST)
పెళ్ళై నెల రోజులే. ఇంట్లో వివాహ సందడి తీరలేదు. కొత్త జీవితంలోని ఎత్తుపల్లాలను ఎరుగలేదు. అంతలోనే వారిని మృత్యువు మింగేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ చంపేసింది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం వీభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్, అశ్విని దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 
 
ఎదురుగా వస్తున్న పెట్రోలియం ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నవ దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్, అశ్వినిలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments