Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన సంవత్సర వేడుకలను ఇంటివద్దనే జరుపుకోవాలి: గుడివాడ ఆర్డీవో

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:52 IST)
కరోనా వైరస్ ఉన్నందున గుడివాడ డివిజన్ పరిధిలో గల ప్రజలందరు డిశంబరు, 31, జనవరి 1 తేదీల్లో  నూతన సంవత్సర వేడుకును ఇంటివద్దనే జరుపుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్  విజ్ఞప్తి చేసారు.

బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనుకుమార్ మీడియోతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నందున ప్రజలు తమ ఆరోగ్య రీత్యా ఇంటివద్దనే నూతన సంవత్సర వేడుకను నిర్వహించుకోవాలన్నారు.  

ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో  గుమిగూడటం గాని కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కొంత మంది  మద్యం సేవించి రోడ్లపై తిరగుతూ  ఇతరులను ఇబ్బంది  పెట్టడం మనం చూస్తున్నామని, అటువంటి వాటికి తావు లేకుండా ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత బైక్ లకు సైలర్సు తీసేసీ కేరంతలు కొడుతూ తిరగకూడదన్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు  ఏర్పడే సమయంలో  సమస్యలు ఉత్పన్నవుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments